Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్ మూలాల వేట కోసం నరసారావు పేటకు వచ్చిన ఐటీ - ఐటీ బృందాలు

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (16:10 IST)
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన హింసాకాండకు మూలాలు గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చే వేధింగా ఇక్కడ సాయి డిఫెన్స్ అకాడెమీ నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆవుల సుబ్బారావును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ నేపథ్యంలో అకాడెమీలో తనిఖీల కోసం నరసారావుపేటకు ఐటీ, ఐబీ అధికారుల బృందాలు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా నరసారావు పేటలో ఉన్న సాయి డిఫెన్స్ అకాడెమీలో వారు తనిఖీలు చేశారు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు నరసారావుపేట కేంద్రమని పోలీసులు తేల్చారు. దంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇక్కడకు చేరుకుని పట్టణంలోని సాయి డిఫెన్స్ అకాడెమీకి వెళ్లారు. 
 
అక్కడ వారు అకాడెమీ రికార్డులను నిశితంగా పరిశీలించారు. అకాడెమీలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా అకాడెమీలో పని చేసే సిబ్బందిని కూడా ఐటీ, ఐబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments