Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై యువకుడి అత్యాచారం.. ఏడు నెలల గర్భవతి..

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (15:39 IST)
ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బాలికపై మున్నా అనే యువకుడు గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
 
వైద్య పరీక్షల కోసం బాలికను హాస్పిటల్‌కు తరలించగా.. బాలికను ఏడవ నెల గర్భవతిగా వైద్యులు ధృవీకరించారు. నిందితుడు మున్నాపై వన్ టౌన్ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో మున్నాపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం