Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై యువకుడి అత్యాచారం.. ఏడు నెలల గర్భవతి..

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (15:39 IST)
ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బాలికపై మున్నా అనే యువకుడు గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
 
వైద్య పరీక్షల కోసం బాలికను హాస్పిటల్‌కు తరలించగా.. బాలికను ఏడవ నెల గర్భవతిగా వైద్యులు ధృవీకరించారు. నిందితుడు మున్నాపై వన్ టౌన్ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో మున్నాపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం