Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా అమ్రపాలి.. ఎందుకో ఆ ప్రేమ?

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (09:29 IST)
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా వరంగల్ జిల్లా మాజీ కలెక్టర్ అమ్రపాలిని కేంద్రం నియమించింది. ప్రత్యేకంగా ఏరికోరి ఆమెను ఓఎస్డీగా నియమించడం వెనుక ఏదో మతలబు ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఈమె జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించే సమయంలో ప్రజల మన్నలను చూరగొన్నారు. ఎంతో మందికి పలు రకాలైన సహాయం చేసి ఆదుకున్నారు. కలెక్టర్ అనే హోదాను పక్కనబెట్టి అడవుల్లో ట్రెక్కింగ్ నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అదనపు కమిషనరుగా నియమించారు. 
 
ప్రస్తుతం ఆమెతో పాటు మరో ఐఏఎస్ అధికారి కె.శశికిరణాచారిని కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా అమ్రపాలిని నియమించగా, శశికిరణాచారిని ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments