Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో SPB ఘనమైన జ్ఞాపకం ఏర్పుటుకు సీఎం జగన్‌ను అభ్యర్థిస్తా: మంత్రి అనిల్

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:15 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్య క్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీబీ భౌతిక కాయానికి నివాళులర్పించిన అనిల్, అనంతరం ఎస్పీ కుమారుడు చరణ్‌ను ఓదార్చారు.
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఘన నివాళి అర్పించామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. బాలుగారు లేని లోటు ఎవరూ పూడ్చలేరని, నెల్లూరులో గాన గంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తానని చెప్పారు.
 
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు కూడా ఎస్పీ బాలు పార్థీవ దేహానికి నివాళులు అర్పంచిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments