Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నేను పూర్తిగా పొలిటికల్ సన్యాసినయ్యా... జె.సి.దివాకర్ రెడ్డి వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (21:20 IST)
అనంతపురం మాజీ ఎంపి జె.సి. దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ నేతలనే తిట్టారు జె.సి. అలాంటి జేసీ తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తుందని చెబుతూ వచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ దెబ్బకి సైకిల్ అడ్రెస్ గల్లంతయ్యింది. దీనితో సైలెంట్ అయిపోయారు జె.సి. అంతేకాదు ఇప్పటివరకు ఎక్కడా ఏమీ మాట్లాడని జె.సి. మొదటిసారి అనంతపురంలో మాట్లాడారు.
 
జగన్ మోహన్ రెడ్డి మా వాడేనని, తన తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పుకొచ్చారు. తాను బిజెపిలోకి వెళతానని జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని. అసలు నేను రాజకీయాల్లో ఉండడం లేదని, పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. తాను ఎవరు చెప్పినా రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదని..ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేసి తీరుతానంటున్నారు జె.సి.దివాకర్ రెడ్డి. తన వారసులు ఇక నుంచి రాజకీయాల్లో ఉంటారే తప్ప నేను ఉండనన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments