Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నీ ఆలోచించిన తర్వాతే నా నాన్న పెడుతున్నాం : సీఎం జగన్

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (14:25 IST)
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పాత పేరును తొలగించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టింది. ఈ మేరకు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును మంత్రి విడదల రజనీ ప్రవేశపెట్టగా దాన్ని విపక్ష పార్టీల మద్దతు లేకుండానే అధికార పార్టీ సభ్యులు బలంతో ఆమోదం తెలిపంది. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడుపై మరోమారు తన అక్కసును వెళ్ళగక్కారు. అన్నీ ఆలోచించిన తర్వాతే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, బిల్లు ఆమోదం పొందే సమయంలో టీడీపీ సభ్యులు కూడా ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. టీడీపీ సభ్యులతో చంద్రబాబు కావాలనే రాద్దాంతం చేయిస్తున్నారని ఆరోపించారు.
 
పైగా, ఎన్టీఆర్‌కు చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవం ఇస్తానని చెప్పారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుంటే ఎన్టీఆర్ మరికొంత కాలం జీవించివుండేవారని సీఎం జగన్ అన్నారు. ఎన్టీఆర్‌పై తమకు కూడా మమకారం, ప్రేమ ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments