Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ చెబితే రాజీనామా చేయాలా... నేను చేయను... తిరుపతి ఎంపి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. ఎందుకు రాజీనామా చేయాలి.. రాజీనామా చేసినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా.. ఏమీ లేదు.. ఎవరో చెప్పారని రాజీనామా చేస్తే పార్లమెంటులో ఎవరు మాట్లాడుతారు.. ఆలోచించండి.. ఈ మాటలంతా చెప్పింది సాక్షాత్తు తిర

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (17:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. ఎందుకు రాజీనామా చేయాలి.. రాజీనామా చేసినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా.. ఏమీ లేదు.. ఎవరో చెప్పారని రాజీనామా చేస్తే పార్లమెంటులో ఎవరు మాట్లాడుతారు.. ఆలోచించండి.. ఈ మాటలంతా చెప్పింది సాక్షాత్తు తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్.
 
ప్రత్యేక హోదాపై ఎంపిల చేత రాజీనామా చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి ఎంపి మాత్రం జగన్ చెబితే రాజీనామా చేయాలా.. నేను చేయను.. ఎంపిగా వుండి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తాం... వైసిపికి ఉన్న ఎంపిలే 6, 7 మంది వీరు కూడా రాజీనామా చేస్తే ఇంకేముంటుంది అని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో పాత్రికేయులనే ప్రశ్నించారు వరప్రసాద్.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments