Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ చెబితే రాజీనామా చేయాలా... నేను చేయను... తిరుపతి ఎంపి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. ఎందుకు రాజీనామా చేయాలి.. రాజీనామా చేసినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా.. ఏమీ లేదు.. ఎవరో చెప్పారని రాజీనామా చేస్తే పార్లమెంటులో ఎవరు మాట్లాడుతారు.. ఆలోచించండి.. ఈ మాటలంతా చెప్పింది సాక్షాత్తు తిర

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (17:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. ఎందుకు రాజీనామా చేయాలి.. రాజీనామా చేసినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా.. ఏమీ లేదు.. ఎవరో చెప్పారని రాజీనామా చేస్తే పార్లమెంటులో ఎవరు మాట్లాడుతారు.. ఆలోచించండి.. ఈ మాటలంతా చెప్పింది సాక్షాత్తు తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్.
 
ప్రత్యేక హోదాపై ఎంపిల చేత రాజీనామా చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి ఎంపి మాత్రం జగన్ చెబితే రాజీనామా చేయాలా.. నేను చేయను.. ఎంపిగా వుండి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తాం... వైసిపికి ఉన్న ఎంపిలే 6, 7 మంది వీరు కూడా రాజీనామా చేస్తే ఇంకేముంటుంది అని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో పాత్రికేయులనే ప్రశ్నించారు వరప్రసాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments