Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానిని కలుస్తుంటా : విజయసాయి రెడ్డి

Vijay Sai Reddy, YSRCP MP, PMO, Chandrababu విజయసాయి రెడ్డి, వైకాపా ఎంపీ, పీఎంవో, చంద్రబాబు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టు బోనులో నిలబెట్టేంతవరకు తాను

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (19:48 IST)
భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టు బోనులో నిలబెట్టేంతవరకు తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తూనే ఉంటానని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. 
 
తాను పదేపదే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చక్కర్లు కొడుతున్నానంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానమంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తెదేపాకు ఏమాత్రం లేదన్నారు. 
 
కేంద్రం నాలుగేళ్లలో ఇచ్చిన రూ.1.25 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని ఉద్ఘాటించారు. ప్రధాని మోడీని తన ఇష్టం వచ్చినన్నిసార్లు కలుస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు కోరిక మేరకే పోలవరం ప్రాజెక్టు బాధ్యతను రాష్ట్రానికి అప్పగించినట్లు.. రాజ్యసభలో తాను వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పిందన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments