Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చానెల్ పెడుతున్నా.. జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదు : విజయసాయి రెడ్డి

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (14:52 IST)
వైకాపా సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఓ టీవీ చానెల్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినా తాను వినబోనని, టీవీ చానెల్ పెట్టి తీరుతానని ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను టీవీ చానెల్ పెడతానని చెబితే తమ పార్టీ అధినేత జగన్ వద్దని వారించారన్నారు. కానీ ఈ దఫా మాత్రం పెట్టి తీరుతానని చెప్పారు. ఈ విషయంలో జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
జగన్ చెప్పినా.. మరెవరు చెప్పినా వినని, చానెల్ పెట్టి తీరుతానని తెలిపారు. తన చానల్ కుల, మతాలకు అతీతంగదా నిజాయితీగా పని చేస్తుందని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో తన చానల్ పని చేస్తుందని తెలిపారు. తన చానల్ తటస్థంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments