Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చానెల్ పెడుతున్నా.. జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదు : విజయసాయి రెడ్డి

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (14:52 IST)
వైకాపా సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఓ టీవీ చానెల్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినా తాను వినబోనని, టీవీ చానెల్ పెట్టి తీరుతానని ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను టీవీ చానెల్ పెడతానని చెబితే తమ పార్టీ అధినేత జగన్ వద్దని వారించారన్నారు. కానీ ఈ దఫా మాత్రం పెట్టి తీరుతానని చెప్పారు. ఈ విషయంలో జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
జగన్ చెప్పినా.. మరెవరు చెప్పినా వినని, చానెల్ పెట్టి తీరుతానని తెలిపారు. తన చానల్ కుల, మతాలకు అతీతంగదా నిజాయితీగా పని చేస్తుందని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో తన చానల్ పని చేస్తుందని తెలిపారు. తన చానల్ తటస్థంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments