Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చానెల్ పెడుతున్నా.. జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదు : విజయసాయి రెడ్డి

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (14:52 IST)
వైకాపా సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఓ టీవీ చానెల్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినా తాను వినబోనని, టీవీ చానెల్ పెట్టి తీరుతానని ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను టీవీ చానెల్ పెడతానని చెబితే తమ పార్టీ అధినేత జగన్ వద్దని వారించారన్నారు. కానీ ఈ దఫా మాత్రం పెట్టి తీరుతానని చెప్పారు. ఈ విషయంలో జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
జగన్ చెప్పినా.. మరెవరు చెప్పినా వినని, చానెల్ పెట్టి తీరుతానని తెలిపారు. తన చానల్ కుల, మతాలకు అతీతంగదా నిజాయితీగా పని చేస్తుందని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో తన చానల్ పని చేస్తుందని తెలిపారు. తన చానల్ తటస్థంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్

పవన్ ఓజీ కోసం రాలేదు కానీ.. శ్రేయా రెడ్డి మాత్రం బాగానే రెడీ అవుతోంది..

మైనర్ బాలికను అసిస్టెంట్ గా చేసుకున్న జానీ మాస్టర్ - నిర్మాణ సంస్థలోనూ కమిట్ మెంట్ చేయాలి?

వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని వుంది : జూనియర్ ఎన్టీఆర్

నా ఫేవరేట్ డైరెక్టర్ ఒప్పుకుంటే డైరెక్ట్ తమిళ సినిమా చేస్తా : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments