Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి వెళ్లి యువతిని వాటేసుకున్న పోకిరి... స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన మహిళలు

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (13:37 IST)
ఓ పోకిరీకి పలువురు మహిళలు దేహశుద్ధి చేశారు. ఓ యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన పోకిరీ.. నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆమెను హగ్ చేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి బిగ్గరగా అరవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఆ పోకిరిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. 
 
ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మూసాపేట పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జింకలవాడకు చెందిన అంజి (19) అనే యువకుడు జులాయి‌గా తిరుగుతుంటున్నాడు. ఈ జులాయి శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో స్థానికంగా ఉండే ఓ యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండాటాన్ని గమనించాడు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో చొరబడి ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
దీంతో ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు మహిళలు యువకుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments