Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్లో ముద్ద పెట్టుకుంటూ ప్రాణాలు విడిచిన తెరాస నేత...

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (11:48 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఓ అపశృతి చోటుచేసుకుంది. తెరాస నేత ఒకరు భోజనం చేస్తూచేస్తూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం జీడిమెట్ల డివిజన్‌లో తెరాస నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యకర్తలకు రుక్మిణి ఎస్టేట్‌లో భోజన ఏర్పాట్లు చేశారు. వెన్నెలగడ్డకు చెందిన రమేశ్‌(57) నాయకులతోపాటు బస్తీలో తిరుగుతూ ప్రచారం నిర్వహించాడు. 
 
ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కార్యకర్తలు అతడిని సమీపంలోగల ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించారు. మృతుడికి ముగ్గురు కుమారులు. గుండెపోటుతో మరణించారని తెరాస నేతలు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments