Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల దుకాణం.. షెడ్‌లో అత్యాచారం.. ఆపై హత్యకు గురైన మహిళ?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:21 IST)
మహిళలపై దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో దారుణం చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. అపోలో ఆస్పత్రి పక్కనున్న పాల దుకాణం షెడ్‌లో కొందరు దుండగులు ఓ గుర్తుతెలియని మహిళను కిరాతకంగా హత్య చేశారు. ఈ షెడ్‌లో నిర్జీవంగా పడివున్న మహిళను గుర్తించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. అంతేగాకుండా ఆమెను అత్యాచారానికి అనంతరం హత్య చేసివుంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments