Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి హైదరాబాద్‌తో తెగిపోయిన బంధం... ఇక తెలంగాణ శాశ్వత రాజధానిగా భాగ్యనగరం!!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (12:38 IST)
హైదరాబాద్ నగరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య ఉన్న రాజధాని బంధం తెగిపోయింది. ఏపీ విభజన చట్టం మేరకు హైదరాబాద్ నగరం ఏపీకి, తెలంగాణకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఈ గడువు జూన్ ఒకటో తేదీతో ముగిసిపోయింది. దీంతో హైదరాబాద్ ఇక తెలంగాణాకు శాశ్వత రాజధానిగా మారింది. అదేసమయంలో ఏపీలోని అధికార వైకాపా పాలకులు అనుసరించిన నిరంకుశ పాలన కారణంగా దేశంలో ఎలాంటి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటలకెక్కింది. 
 
విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ఇపుడు ఈ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏపీకి హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉన్నంత వరకు విభజిత తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ నుంచి పాలన అందించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments