Webdunia - Bharat's app for daily news and videos

Install App

లలితా జ్యూవెలరీలో బంగారు బ్రాస్‌లెట్ చోరీ

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (10:47 IST)
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఉన్న లలితా జ్యువెలర్స్‌ దుకాణంలో సిబ్బంది దృష్టి మళ్లించిన దొంగలు 92 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సంస్థ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు గుంపుగా వచ్చిన కొందరు కొనుగోలుదారులు అక్కడ విధుల్లో ఉన్న వ్యక్తి దృష్టి మళ్లించేలా చేసి రూ.3.5 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్‌ చోరీ చేసినట్టు గుర్తించారు.
 
 
సంస్థలో ఇటీవలే నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. సీసీ కెమెరాలను పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలో ఎవరో కాజేసినట్లుగా గుర్తించారు. పంజాగుట్ట పోలీసులకు మేనేజర్‌ కె.హరిసుందర్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన క్రైమ్ టీమ్ దుకాణానికి వెళ్లి పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments