Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓర్నీ తస్సారావుల బొడ్డు.. డబ్బు - మద్యం పాయె... కోళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టె..

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (10:44 IST)
సాధారణంగా చట్ట వ్యతిరేకంగా జరిగే కోడి పందేలు నిర్వహించే తప్పుడు పోలీసులు దాడి చేసి కోడి పుంజులను తమ వెంట తీసుకువెళ్ళతారు. కానీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్రాయిలర్ కోళ్లను కూడా పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. 
 
మెదక్ పట్టణంలో ఓ పార్టీకి చెందిన నాయకులు బుడగ జంగం తమ పార్టీకి కి అనుకూలంగా ఓటు  వేయాలని కాలనీలో కోళ్లను పంపిణీ చేస్తుండగా, పత్యర్థి పార్టీకి చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోళ్ల పంపిణీని అడ్డుకొని, సదరు పార్టీ కి చెందిన నేతలను అదుపులోనికి తీసుకున్నారు. 
 
అటు పిమ్మట కోళ్ల ఆటోలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికలు అంటే డబ్బు, మద్యం, బిరియాని మాత్రమే కాదు అని సరికొత్తగా కోళ్లను పంపిణీ చేయడంలో ఓటర్లు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎంతైనా ప్రజాస్వామ్య దేశంలో ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments