Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓర్నీ తస్సారావుల బొడ్డు.. డబ్బు - మద్యం పాయె... కోళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టె..

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (10:44 IST)
సాధారణంగా చట్ట వ్యతిరేకంగా జరిగే కోడి పందేలు నిర్వహించే తప్పుడు పోలీసులు దాడి చేసి కోడి పుంజులను తమ వెంట తీసుకువెళ్ళతారు. కానీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్రాయిలర్ కోళ్లను కూడా పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. 
 
మెదక్ పట్టణంలో ఓ పార్టీకి చెందిన నాయకులు బుడగ జంగం తమ పార్టీకి కి అనుకూలంగా ఓటు  వేయాలని కాలనీలో కోళ్లను పంపిణీ చేస్తుండగా, పత్యర్థి పార్టీకి చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోళ్ల పంపిణీని అడ్డుకొని, సదరు పార్టీ కి చెందిన నేతలను అదుపులోనికి తీసుకున్నారు. 
 
అటు పిమ్మట కోళ్ల ఆటోలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికలు అంటే డబ్బు, మద్యం, బిరియాని మాత్రమే కాదు అని సరికొత్తగా కోళ్లను పంపిణీ చేయడంలో ఓటర్లు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎంతైనా ప్రజాస్వామ్య దేశంలో ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments