మహిళను కిడ్నాప్ చేసి ఆపై గ్యాంగ్ రేప్

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (22:20 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో శుక్రవారం ఓ దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఓ మహిళను కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అయితే, ఆ మహిళ ఆ కామాంధుల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకుని రోడ్డుపైకి వచ్చి పెద్దగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వచ్చి ఆమెను రక్షించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, నార్సింగి ప్రాంతంలోని పుప్పాల్ గూడకు చెందిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేశారు.
 
 కామంధుల చెర నుంచి తప్పించుకున్న ఆ మహిళ రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. పారిపోతున్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా... ఇద్దరు తప్పించుకున్నారు. పట్టుబడిన మూడో వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం