Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు .. తల్లీబిడ్డలు క్షేమం

ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు .. తల్లీబిడ్డలు క్షేమం
, ఆదివారం, 20 అక్టోబరు 2019 (15:32 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని విజయపుర పట్టణానికి చెందిన మహిళ ఒకే కాన్పులో ప్రసవించింది. స్థానిక ముసునూరు మల్టీ స్పెషాలిటీ అసుపత్రిలో ఓ తల్లి ఒకే కాన్పులో నాలుగురు బిడ్డలకు జన్మ నిచ్చింది. 
 
వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులు. తల్లి దాలి బాయితో పాటు నలుగురు పిల్లలకు కూడా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 12 గంటలకు ఆమె‌కు డెలివరీ అయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేకింగ్ న్యూస్ : పాక్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు