Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు... తప్పిన పెను ముప్పు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (19:08 IST)
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ఆరో నంబరు ఫ్లాట్‌ఫాంపై నిలిపివున్న సమయంలో బోగీలో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించాయి. ఫలితంగా పెను ప్రమాదం తప్పింది. 
 
రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్‌ 6లో నిలిచివున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 
 
హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిలిచి ఉన్న రైలు కావడం.. ప్రయాణికులెవరూ అందులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దీంతో ఈ ఎక్స్‌ప్రెస్ రైలు హైదరాబాద్ నుంచి ఆలస్యంగా బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments