Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య టిఫిన్ వండలేదని అడిగాడు.. అంతే ఫ్యానుకు ఉరేసుకుని?

Webdunia
సోమవారం, 20 మే 2019 (13:57 IST)
భార్యాభర్తల అనుబంధాలు రోజు రోజుకీ పెటాకులు అవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే దారుణాలు జరిగిపోతున్నాయి. తాజాగా ఉదయం పూట అల్పాహారం వండలేదని ఏర్పడిన గొడవ ఓ వివాహిత ప్రాణాలు తీసింది. ఈ ఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  రామరాజ్యనగర్‌ ప్రాంతానికి చెందిన కొండపల్లి మహేష్‌కు, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కశింకోట ప్రాంతానికి చెందిన నాగమణితో ఏడాదిన్నర కిందట వివాహమైంది. 
 
మహేష్‌ చిట్టినగర్‌ గొల్లపాలెంగట్టు ప్రాంతంలో దర్జీగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ 11నెలల బాబు వున్నాడు. కానీ ఆదివారం పూట ఉదయం భార్యాభర్తల మధ్య టిఫిన్ వండే విషయమై ఘర్షణ జరిగింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా నాగమణి ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments