Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసే బుల్లెట్ శరీరంలో వుండిపోయింది.. రెండేళ్లు ఆ మహిళ?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (09:13 IST)
శరీరంపై చిన్న ముళ్లు గుచ్చుకుంటేనే నొప్పిని భరించలేం. అలాంటిది ప్రాణాలు తీసే బుల్లెట్ శరీరంలో వుండిపోయిన విషయాన్ని ఓ మహిళ గుర్తించలేకపోయింది. ఆ బుల్లెట్ శరీరంలో వుందన్న విషయాన్ని గుర్తించలేక వెన్ను నొప్పితో నానా తంటాలు పడింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. వెన్నెముకలో వస్తున్న భరించలేని నొప్పి కారణంగా ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లడంతో ఆమె శరీరంలో బుల్లెట్ వుందని వైద్యులు గుర్తించారు. ఆపై ఆపరేషన్ ద్వారా ఆ బుల్లెట్‌ను వెలికితీశారు. ఈ ఘటన హైదరాబాద్, ఫలక్ నుమా ప్రాంతంలో జరిగింది. 18 ఏళ్ల యువతి ఫలక్ నుమాలో కుట్టుమిషన్ కుట్టుకుంటూ పొట్టపోసుకుంటోంది. మూడు నెలలుగా వెన్నెముకలో నొప్పిగా ఉండటంతో నిమ్స్‌లో చేరింది.
 
కొన్ని పరీక్షల తర్వాత ఆమె శరీరంలో గాయం ఉందని తేల్చిన వైద్యులు, ఆపరేషన్ చేయగా, బుల్లెట్ బయటపడింది. ఇది కనీసం మూడేళ్ల నుంచి ఆమె శరీరంలో ఉండి ఉండవచ్చని వైద్యులు తేల్చారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి శరీరంలో బుల్లెట్ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments