బాలుడిపై యువకుడి అత్యాచారం.. హైదరాబాదులో దారుణం

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (17:30 IST)
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలుడని కూడా చూడకుండా చిన్న పిల్లాడిపై యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, పార్శీగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ 23 అనే యువకుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో పనిచేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 24న బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి సతీష్ బాలుడిని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
దీంతో బాలుడు భయపడి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments