Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలు.. ఎక్కడ..?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (14:51 IST)
నేటి తరుణంలో అత్యాచారాలు, స్మగ్లింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. హైదరాబాద్‌లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాల్లోకెళ్తే.. బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు శనివారం రోజున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకతను డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలను దాచిపెట్టగా కస్టమ్స్ అధికారులు వాటిని వెలికి తీశారు.
 
ఆ మెషీన్‌లో మొత్తం నాలుగు కడ్డీలలో 2 పావుకిలోల చొప్పున, మరో రెండు ఒక్కోటి 50 గ్రాములు బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా.. దుబాయ్ నుండి వచ్చిన మరో వ్యక్తి దగ్గర 219 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిల్వర్ కోటింగ్ గోల్డ్ ప్లేట్లను కుక్కర్‌లో దాచి ఉంచగా బ్యాగేజ్ తనిఖీల్లో బయటపడ్డాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments