డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలు.. ఎక్కడ..?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (14:51 IST)
నేటి తరుణంలో అత్యాచారాలు, స్మగ్లింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. హైదరాబాద్‌లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాల్లోకెళ్తే.. బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు శనివారం రోజున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకతను డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలను దాచిపెట్టగా కస్టమ్స్ అధికారులు వాటిని వెలికి తీశారు.
 
ఆ మెషీన్‌లో మొత్తం నాలుగు కడ్డీలలో 2 పావుకిలోల చొప్పున, మరో రెండు ఒక్కోటి 50 గ్రాములు బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా.. దుబాయ్ నుండి వచ్చిన మరో వ్యక్తి దగ్గర 219 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిల్వర్ కోటింగ్ గోల్డ్ ప్లేట్లను కుక్కర్‌లో దాచి ఉంచగా బ్యాగేజ్ తనిఖీల్లో బయటపడ్డాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments