Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగికదాడి వీడియోలు షేర్ చేసిన రఘునందన్ రావు.. కేసు నమోదు

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (12:18 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార కేసులో బాధిత బాలిక ఫోటోలు, వీడియోలను షేర్ చేసినందుకు బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై అబిడ్స్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు. దీంతో ఆయనపై ఐసీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
బాలిక వీడియోలను బహిర్గతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వెబ్ రిపోర్టర్‌కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీచేశారు. అఘాయిత్యానికి గురైన బాలిక లేదా మహిళ లేదా యువతి ఫోటోలు బయటకు విడుదల చేయొద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, వీడియో ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ఎలా బయటకు వచ్చాయనే విషయాలపై స్పష్టంత వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments