Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగికదాడి వీడియోలు షేర్ చేసిన రఘునందన్ రావు.. కేసు నమోదు

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (12:18 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార కేసులో బాధిత బాలిక ఫోటోలు, వీడియోలను షేర్ చేసినందుకు బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై అబిడ్స్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు. దీంతో ఆయనపై ఐసీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
బాలిక వీడియోలను బహిర్గతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వెబ్ రిపోర్టర్‌కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీచేశారు. అఘాయిత్యానికి గురైన బాలిక లేదా మహిళ లేదా యువతి ఫోటోలు బయటకు విడుదల చేయొద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, వీడియో ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ఎలా బయటకు వచ్చాయనే విషయాలపై స్పష్టంత వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments