Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కిరాతక చర్య : భార్యను చంపి పూలతోటలో పూడ్చిపెట్టాడు...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (10:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పూలతోటలో పూడ్చిపెట్టి... తన భార్య కనిపించలేదని నాటకమాడాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్‌కు చెందిన తబస్సుమ్ అనే వ్యక్తికి కొన్నేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. మీ కుమార్తె చనిపోయింది.. అంత్యక్రియలు కూడా పూర్తి చేశానంటూ అత్తామాలకు సమాచారం చేరవేశాడు.
 
ఈ మాటలు విన్న అత్తమామలు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని అల్లుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తబస్సుమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం కక్కాడు. తన భార్యను గొంతు నులిమి హత్య చేసి చంపేసినట్టు వెల్లడించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పూలతోటలో పూడ్చిపెట్టినట్టు చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్షకు పంపించారు. తబస్సుమ్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments