Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కిరాతక చర్య : భార్యను చంపి పూలతోటలో పూడ్చిపెట్టాడు...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (10:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పూలతోటలో పూడ్చిపెట్టి... తన భార్య కనిపించలేదని నాటకమాడాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్‌కు చెందిన తబస్సుమ్ అనే వ్యక్తికి కొన్నేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. మీ కుమార్తె చనిపోయింది.. అంత్యక్రియలు కూడా పూర్తి చేశానంటూ అత్తామాలకు సమాచారం చేరవేశాడు.
 
ఈ మాటలు విన్న అత్తమామలు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని అల్లుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తబస్సుమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం కక్కాడు. తన భార్యను గొంతు నులిమి హత్య చేసి చంపేసినట్టు వెల్లడించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పూలతోటలో పూడ్చిపెట్టినట్టు చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్షకు పంపించారు. తబస్సుమ్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments