Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పుట్టలేదని భార్యను పాడుబడ్డ భవనంలోకి తీస్కెళ్లి...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:08 IST)
పిల్లలు పుట్టలేదనే కారణంతో భార్యను చిత్రహింసలు పెట్టిన ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. గౌసియా అనే మహిళకు ఇరవై సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు సంతానం కలగకపోవడంతో భర్త మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని ఆమెను ఒక పురాతనమైన పాడుబడిన బంగ్లాలా ఉన్న ఇంటిలో ఆమెను ఒంటరిగా బంధించి చిత్రహింసలకు గురి చేసాడు. ఆమె గత కొద్ది రోజులుగా ఆ చీకటిలోనే జీవిస్తోంది.
 
గౌసియా ఆచూకీ కోసం వెతికిన వారి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుని మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసారు. మానవ హక్కుల కమిషన్ అధికారుల చొరవతో ఆమె భర్తను పోలీసులకు అప్పగించారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments