Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పుట్టలేదని భార్యను పాడుబడ్డ భవనంలోకి తీస్కెళ్లి...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:08 IST)
పిల్లలు పుట్టలేదనే కారణంతో భార్యను చిత్రహింసలు పెట్టిన ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. గౌసియా అనే మహిళకు ఇరవై సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు సంతానం కలగకపోవడంతో భర్త మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని ఆమెను ఒక పురాతనమైన పాడుబడిన బంగ్లాలా ఉన్న ఇంటిలో ఆమెను ఒంటరిగా బంధించి చిత్రహింసలకు గురి చేసాడు. ఆమె గత కొద్ది రోజులుగా ఆ చీకటిలోనే జీవిస్తోంది.
 
గౌసియా ఆచూకీ కోసం వెతికిన వారి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుని మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసారు. మానవ హక్కుల కమిషన్ అధికారుల చొరవతో ఆమె భర్తను పోలీసులకు అప్పగించారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments