Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పుట్టలేదని భార్యను పాడుబడ్డ భవనంలోకి తీస్కెళ్లి...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:08 IST)
పిల్లలు పుట్టలేదనే కారణంతో భార్యను చిత్రహింసలు పెట్టిన ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. గౌసియా అనే మహిళకు ఇరవై సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు సంతానం కలగకపోవడంతో భర్త మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని ఆమెను ఒక పురాతనమైన పాడుబడిన బంగ్లాలా ఉన్న ఇంటిలో ఆమెను ఒంటరిగా బంధించి చిత్రహింసలకు గురి చేసాడు. ఆమె గత కొద్ది రోజులుగా ఆ చీకటిలోనే జీవిస్తోంది.
 
గౌసియా ఆచూకీ కోసం వెతికిన వారి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుని మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసారు. మానవ హక్కుల కమిషన్ అధికారుల చొరవతో ఆమె భర్తను పోలీసులకు అప్పగించారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments