Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం పెనుభూతమైంది... భార్య కాళ్లూ చేతులు నరికేశాడు..

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:44 IST)
అనుమానం పెనుభూతమైంది. ఓ కసాయి భర్త.. తన భార్య కాళ్లూచేతులు నరికేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషనుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల మేరకు... శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆరు నెలల క్రితం నెల్లూరుకు చెందిన దుర్గ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్య ప్రవర్తన మీద వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 
 
రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో భార్యపై కత్తితో దాడి చేశాడు. కాళ్లూచేతులు నరికేశాడు. ఆ తర్వాత నేరుగా శ్రీకాళహస్తి ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దుర్గ ప్రస్తుతం నెల్లూరు‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments