Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం పెనుభూతమైంది... భార్య కాళ్లూ చేతులు నరికేశాడు..

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:44 IST)
అనుమానం పెనుభూతమైంది. ఓ కసాయి భర్త.. తన భార్య కాళ్లూచేతులు నరికేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషనుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల మేరకు... శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆరు నెలల క్రితం నెల్లూరుకు చెందిన దుర్గ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్య ప్రవర్తన మీద వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 
 
రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో భార్యపై కత్తితో దాడి చేశాడు. కాళ్లూచేతులు నరికేశాడు. ఆ తర్వాత నేరుగా శ్రీకాళహస్తి ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దుర్గ ప్రస్తుతం నెల్లూరు‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments