శ్రీవారి హుండీ బోల్తా పడింది.. కానుకలు చెల్లాచెదురు

Webdunia
గురువారం, 6 జులై 2023 (13:33 IST)
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో హుండీ ప్రధాన ద్వారం వద్ద బోల్తా పడింది. పర్యవసానంగా,  భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలు నేలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రసాదం పాత్రను ఆలయం నుంచి కౌంటింగ్ హాలుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
ఆ సమయంలో ప్రధాన ద్వారం దగ్గర ఉన్న హుండీ బోల్తా పడడంతో కానుకలు బయట పడ్డాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది వెంటనే స్పందించి హుండీని సరిచేసి అక్కడున్న కానుకలను జాగ్రత్తగా ట్రాలీలోకి చేర్చారు. 
 
అనంతరం సేకరించిన కానుకలను కౌంటింగ్ హాలుకు తీసుకెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రసాదం నేలకొరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments