Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ బోల్తా పడింది.. కానుకలు చెల్లాచెదురు

Webdunia
గురువారం, 6 జులై 2023 (13:33 IST)
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో హుండీ ప్రధాన ద్వారం వద్ద బోల్తా పడింది. పర్యవసానంగా,  భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలు నేలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రసాదం పాత్రను ఆలయం నుంచి కౌంటింగ్ హాలుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
ఆ సమయంలో ప్రధాన ద్వారం దగ్గర ఉన్న హుండీ బోల్తా పడడంతో కానుకలు బయట పడ్డాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది వెంటనే స్పందించి హుండీని సరిచేసి అక్కడున్న కానుకలను జాగ్రత్తగా ట్రాలీలోకి చేర్చారు. 
 
అనంతరం సేకరించిన కానుకలను కౌంటింగ్ హాలుకు తీసుకెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రసాదం నేలకొరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments