Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ఫోటో పీకేసినా ఫర్వాలేదు... కానీ ఎన్టీఆర్ ఫోటోనే పీకి పారేస్తారా?(Video)

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (17:42 IST)
బెజవాడ కార్పోరేషన్లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ రచ్చ రచ్చయింది. తనని అడగకుండా ముఖ్యమంత్రి జగన్ ఫోటోను హాల్లో ఎందుకు పెట్టారంటూ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఫోటోను, చంద్రబాబు ఫోటోను తొలగించి జగన్ ఫోటో పెట్టిన కార్పోరేషన్ అధికారులపై మండిపడ్డారు.
 
చంద్రబాబు ఫోటో తీసినా ఫర్లేదు.. కానీ ఎన్టీఆర్ ఫోటో ఎందుకు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఫోటోతో పాటు రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టాలని వైసీపీ కార్పోరేటర్ల డిమాండ్ చేశారు. దీంతో మరింత ఆగ్రహం చెందిన మేయర్, రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టడానికి వీల్లేదన్నారు. చనిపోయిన సీయంల ఫోటోలు కౌన్సిల్ హాల్లో పెట్టడం సాంప్రదాయమంటూ వైసీపీ సభ్యులు చెప్పారు. 
 
ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు దివంగత సీయంలే కాబట్టి పెడితే ఇద్దరివి పెట్టాలని మేయర్ పోడియం వద్ద ఆందోళన చేసారు వైసీపీ కార్పోరేటర్లు. దీంతో ఆగ్రహం చెందిన మేయర్, కార్పోరేషన్ నాది.. నేను చెప్పిందే చేయాలంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. చూడండి వీడియోలో..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments