బాబు ఫోటో పీకేసినా ఫర్వాలేదు... కానీ ఎన్టీఆర్ ఫోటోనే పీకి పారేస్తారా?(Video)

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (17:42 IST)
బెజవాడ కార్పోరేషన్లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ రచ్చ రచ్చయింది. తనని అడగకుండా ముఖ్యమంత్రి జగన్ ఫోటోను హాల్లో ఎందుకు పెట్టారంటూ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఫోటోను, చంద్రబాబు ఫోటోను తొలగించి జగన్ ఫోటో పెట్టిన కార్పోరేషన్ అధికారులపై మండిపడ్డారు.
 
చంద్రబాబు ఫోటో తీసినా ఫర్లేదు.. కానీ ఎన్టీఆర్ ఫోటో ఎందుకు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఫోటోతో పాటు రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టాలని వైసీపీ కార్పోరేటర్ల డిమాండ్ చేశారు. దీంతో మరింత ఆగ్రహం చెందిన మేయర్, రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టడానికి వీల్లేదన్నారు. చనిపోయిన సీయంల ఫోటోలు కౌన్సిల్ హాల్లో పెట్టడం సాంప్రదాయమంటూ వైసీపీ సభ్యులు చెప్పారు. 
 
ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు దివంగత సీయంలే కాబట్టి పెడితే ఇద్దరివి పెట్టాలని మేయర్ పోడియం వద్ద ఆందోళన చేసారు వైసీపీ కార్పోరేటర్లు. దీంతో ఆగ్రహం చెందిన మేయర్, కార్పోరేషన్ నాది.. నేను చెప్పిందే చేయాలంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. చూడండి వీడియోలో..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments