Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత స్థలం కలిగిన పేదలకు జగనన్న ఇళ్లు

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (07:51 IST)
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా సొంత స్థలం కలిగి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లను మంజూరు చేస్తోంది.

తెల్ల రేషన్ కార్డు కలిగి పక్కా ఇళ్లు లేని పేదలను ఈ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమైనది. కావున లబ్ధిదారులు తగిన డాక్యుమెంట్లను ఎమ్మెల్యే కార్యాలయంలో లేదా హౌసింగ్ కార్యాలయంలో అందజేయవలసిందిగా తెలియజేయడమైనది. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము. 
 
లబ్ధిదారుడు అందజేయవలసిన డాక్యుమెంట్ల వివరాలు :
1. తెల్ల రేషన్ కార్డు/ బియ్యం కార్డు నకలు 
2. ఆధార్ కార్డు  (భార్యభర్తలిరువురివి) నకలు 
3. స్థలం పట్టా/ దస్తావేజు నకలు
4. బ్యాంకు అకౌంట్ పాసు పుస్తకం నకలు
5. ఓటరు కార్డు నకలు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments