Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం భక్త బృందం తిరుమల పాదయాత్ర

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (18:46 IST)
నేడు  ఉదయం 11 గంటలకు హిందూపురం పేట శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయం నుండి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలి నడకన  దాదాపు 350 మంది భక్తాదులు బయలుదేరినారు.

ఈ భగవత్ పాదయాత్రను ముఖ్య అతిథులుగా  గోపికృష్ణ మాజీ ఎంపీ కొండూరు మల్లికార్జున రాయల్ గోపాల్ కల్లుకుంట అంజి డిఈ రమేష్ బాచి అమర్ రాము లింగంపల్లి రామంజి స్థానిక తహసీల్దారు శ్రీనివాసులు 1 టౌన్ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బాలమద్దిలేటి మన్సూరుద్దీన్ లు  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు భక్తాదులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments