Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం భక్త బృందం తిరుమల పాదయాత్ర

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (18:46 IST)
నేడు  ఉదయం 11 గంటలకు హిందూపురం పేట శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయం నుండి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలి నడకన  దాదాపు 350 మంది భక్తాదులు బయలుదేరినారు.

ఈ భగవత్ పాదయాత్రను ముఖ్య అతిథులుగా  గోపికృష్ణ మాజీ ఎంపీ కొండూరు మల్లికార్జున రాయల్ గోపాల్ కల్లుకుంట అంజి డిఈ రమేష్ బాచి అమర్ రాము లింగంపల్లి రామంజి స్థానిక తహసీల్దారు శ్రీనివాసులు 1 టౌన్ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బాలమద్దిలేటి మన్సూరుద్దీన్ లు  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు భక్తాదులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments