Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు నీలి చిత్రాలు చూపించిన ఎంపీ జెండా ఎలా ఎగురవేస్తారు? గోరంట్లపై బాలయ్య ఫైర్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (22:37 IST)
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే నీలి చిత్రాలు చూపించారంటూ మండిపడ్డారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజల మధ్యకు వచ్చి జాతీయ జెండా ఎగురవేసారంటూ విమర్శించారు. అలాంటి ఎంపీ పైన ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసారు.

 
బాదుడే బాదుడు కార్యక్రమంలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను అడిగి అధికారంలోకి వచ్చిన జగన్, ప్రజలను మోసం చేసారని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు రైతలకు అందటం లేదనీ, వాటిని రాయితీపై ఇవ్వడం లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments