Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య నియోజకవర్గంలో హిజ్రా దారుణ హత్య...

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (13:12 IST)
బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ హిజ్రాను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా గొంతుకోసి హతమార్చారు.
 
హిందూపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. హిజ్రా గొంతు కోసి హత్య చేసిన తర్వాత మృతదేహంపై కిరోసిన్ పోసి తగులబెట్టారు.
 
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments