Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురైలో ఎంపీగా పోటీ చేస్తున్న హిజ్రా

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (14:08 IST)
2019 ఎన్నికల నామినేషన్‌ల పర్వం సోమవారం నుండి మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తన నామినేషన్‌లు దాఖలు చేసే పనిలో ఉన్నాయి. మరోవైపు నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారతీ కన్నమ్మ అనే హిజ్రా తమిళనాడులోని మధురై లోక్‌సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు. 
 
58 ఏళ్ల కన్నమ్మ 2004 నుండి ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతూ, సాంఘిక సేవలో పాల్గొంటున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సైతం కన్నమ్మ పోటీ చేసి 1,226 ఓట్లు సాధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో కన్నమ్మ ఉన్నారు. అవినీతిరహిత పాలన, జీవన ప్రమాణాల మెరుగుదల అలాగే మానవ హక్కులను కాపాడాలని కన్నమ్మ తన ప్రచారంలో కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments