Webdunia - Bharat's app for daily news and videos

Install App

37వేల లడ్డూల సమర్పించిన చంద్రశేఖర్ రెడ్డి.. బాబు బెయిల్‌పై ఉత్కంఠ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (10:02 IST)
నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన 37వేల లడ్డూలను సమర్పించారు. 
 
టీడీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన న్యాయపరమైన ఇబ్బందుల నుంచి క్షేమంగా బయటపడతారని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు.
 
ప్రార్థనా కార్యక్రమం అనంతరం ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గంలోని వినాయక విగ్రహాల వద్దకు లడ్డూలను తరలించి ప్రజలకు పంపిణీ చేశారు. మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. 
 
అలాగే ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments