Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (09:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు అర్చకులు స్వాగతం ఇచ్చారు. సీఎంకు వేద మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఆలయంలోకి తీసుకెళ్లారు
 
పూజల అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం స్వీకరించి టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు రామచంద్రారెడ్డి, రోజా, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, ఇతర రాష్ట్ర, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
 
మరోవైపు ఈ ఏడాది తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఏడుకొండల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కోసం పట్టుబట్టలను సమర్పించడం ఆనవాయితీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments