Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఉద్యోగులకు జీతాలివ్వలేదని..

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (14:49 IST)
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏడాదిగా బిల్లులు చెల్లించలేదని హైకోర్టుని ఆశ్రయించిన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు... తమకు న్యాయం చేయాలని కోరాయి. బిల్లుల చెల్లించాలని గతంలోనే హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. కానీ సమయం కావాలని రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సర్కారు. 
 
పిటిషన్‌ను నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, నయనాల జయసూర్య బెంచ్ విచారించింది. నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. బకాయిలు రాక కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది అని న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరు లోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments