Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (22:44 IST)
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా గిరిజా శంకర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా కోన శశిధర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌గా హరిజవహర్‌లాల్‌,  వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్‌కుమార్‌ నియమితులయ్యారు.

ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా జె.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బదిలీలు, నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైసీపీ ప్రభుత్వం: తులసి రెడ్డి