సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవ‌ద్దు: హైకోర్టు ఆదేశం

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:20 IST)
సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవ‌ద్దని ఏపీ ప్ర‌భుత్వానికి  హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశం ఇచ్చింది. సంగం డెయిరి స్వాధీనం కేసులో ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ రిట్ అప్పీల్ పై ఈరోజు తీర్పు వెల్లడించిన  ప్రధాన న్యాయమూర్తి ఆధ్వ‌ర్యంలోని ద్విసభ్య దర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఈ రిట్ అప్పీల్ లో ప్రైవేటు వ్యక్తులు వేసిన ఇంప్లీడ్ పిటీషన్ ను కోర్టు కోట్టివేసింది. 
 
ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పాడి రైతులు సాధించిన విజయం అని సంగం డెయిరి చైర్మన్ దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కుట్రలు, కుతంత్రాలను హైకోర్టు అడ్డుకుంద‌ని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపట్ల పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments