Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవ‌ద్దు: హైకోర్టు ఆదేశం

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:20 IST)
సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవ‌ద్దని ఏపీ ప్ర‌భుత్వానికి  హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశం ఇచ్చింది. సంగం డెయిరి స్వాధీనం కేసులో ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ రిట్ అప్పీల్ పై ఈరోజు తీర్పు వెల్లడించిన  ప్రధాన న్యాయమూర్తి ఆధ్వ‌ర్యంలోని ద్విసభ్య దర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఈ రిట్ అప్పీల్ లో ప్రైవేటు వ్యక్తులు వేసిన ఇంప్లీడ్ పిటీషన్ ను కోర్టు కోట్టివేసింది. 
 
ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పాడి రైతులు సాధించిన విజయం అని సంగం డెయిరి చైర్మన్ దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కుట్రలు, కుతంత్రాలను హైకోర్టు అడ్డుకుంద‌ని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపట్ల పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments