Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ రిటైర్డ్ జేఈవో ల‌క్ష్మీకాంతంకు హీరో ఆఫ్ సొసైటీ అవార్డు అవార్డు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (11:39 IST)
మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ రిటైర్డ్ జేఈవో బి.లక్ష్మీకాంత్‌కు హీరో ఆఫ్ సొసైటీ అవార్డు ప్రదానం చేశారు. కృష్ణ జిల్లా పూర్వపు కలెక్టర్‌గా ప‌నిచేసి, తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా రిటైర్ అయిన లక్ష్మీకాంత్‌కు న్యూఢిల్లీకి చెందిన నవ్య సర్జన్ సంస్థ ఈ అవార్డును ప్ర‌క‌టించింది. న్యూఢిల్లీలోని ఈస్ట్ కైలాష్‌లో ఇస్కాన్ ఆడిటోరియంలో ఈషాస్ సెకండ్ ఛాన్స్ పేరిట జరిగే ఆర్గాన్ డోనేషన్ ఫ్యాషన్ షోలో ఆ సంస్థ ఫౌండర్ కంచన్ సింగ్, చైర్ పర్సన్ రంజిత్ కుమార్ హీరో ఆఫ్ సొసైటీ అవార్డును ప్రదానం చేశారు,
 
న్యూఢిల్లీకి చెందిన నవ్య సర్జన్ సంస్థ ఆధ్వర్యంలో ఆయన హీరో ఆఫ్ సొసైటీ అవార్డు అందుకున్నందుకు బి.లక్ష్మీకాంత్‌ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. స‌మాజానికి సేవ చేసిన వారికి త‌గిన గుర్తింపు ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని, ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగాల‌ని లక్ష్మీ కాంతం ఆకాంక్షించారు. తాను ప‌ద‌వీ విర‌మ‌ణ చేసినా, ఏపీలో స‌మాజ సేవ‌లో ముఖ్య భూమిక పోషిస్తున్నాన‌ని, అక్క‌డి ప్ర‌భుత్వం కూడా త‌న సేవ‌ల్ని వినియోగించుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింద‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments