Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాన్ష్ హెరిటేజ్ పాలే తాగుతున్నాడు.. మా పాలలో కల్తీ లేదు: నారా బ్రాహ్మణి

సీఎం చంద్రబాబు నాయుడు 2700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినప్పుడు కూడా తమ సంస్థ పాలే తాగారని.. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని.. రెండు సంవత్సరాల

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (10:02 IST)
సీఎం చంద్రబాబు నాయుడు 2700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినప్పుడు కూడా తమ సంస్థ పాలే తాగారని.. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని.. రెండు సంవత్సరాల తన కుమారుడు దేవాన్ష్ సైతం నిత్యం ఆ పాలే తాగుతాడని నారా బ్రాహ్మణి చెప్పారు.

హెరిటేజ్‌ పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ కలుపుతున్నారని తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన ఆరోపణలపై స్పందించారు. 
 
తమ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని, గడచిన 25 సంవత్సరాలుగా తాము నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. సమీప భవిష్యత్తులో టర్నోవర్‌ను రూ.6వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. పాలను సేకరించేందుకు నాణ్యమైన క్యాన్‌లు మాత్రమే వాడుతున్నామన్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments