Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో మహిళపై గ్యాంగ్ రేప్.. భర్త కోసం భోజనం తీసుకువచ్చేందుకు వెళితే..

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆదిత్యనాథ్ సీఎం అయినా మహిళలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడట్లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తే.. భార్యపై ముగ్గురు ఆస్పత్రి

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (09:20 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆదిత్యనాథ్ సీఎం అయినా మహిళలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడట్లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తే.. భార్యపై ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన యూపీ రాజధాని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హోర్దోయ్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ తన భర్తకు అనారోగ్యంగా ఉండటంతో కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. రాత్రి భోజనం తీసుకువచ్చేందుకు బయటకు వెళ్తుండగా ఆ మహిళపై ఆస్పత్రి ప్రాంగణంలోనే బలవంతంగా లాక్కెళ్లి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ ‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులను  అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం