Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు - రేపు భారీ వర్షాలు - చిత్తూరు జిల్లాల్లో స్కూల్స్ సెలవు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (12:30 IST)
శ్రీలంక - తమిళనాడులకు మధ్య ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడులకు సమీపంలో ఉన్న చిత్తూరులో ఈ వర్ష ప్రభావం అధికంగా వుంది. దీంతో ఆ జిల్లాలో విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు దక్షిణంగా ఈ నెల 29వ తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది క్రమంగా బలపడి పశ్చి, వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
దీంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు, ఈశాన్య భారతం నుంచి తెలంగాణా వైపు తక్కువ ఎత్తులో గాలులు వస్తుండటంతో నేడు, రేపు తెలంగాణాలో ఓ మోస్తరు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments