Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండవేడి-తిరుమలలో వడగండ్ల వర్షం.. భక్తులకు ఉపశమనం

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (17:13 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వెలసిన తిరుమల కొండపై వడగండ్ల వర్షం కురిసింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో తిరుమల వర్షపు నీటితో నిండిపోయింది. 
 
పలు చోట్ల భారీగా వర్షపు నీరు ప్రవహించింది. పలు షాపింగ్ కాంప్లెక్స్ ల్లోకి నీరు ప్రవేశించింది. ఈ వర్షం కారణంగా ఎండవేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించినట్లైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments