Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ తీరానికి కొట్టుకొని వచ్చిన భారీ నౌక, చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:49 IST)
విశాఖ తెన్నేటి పార్క్ వద్ద సముద్రపు ఒడ్డుకి ఓ భారీ నౌక కొట్టుకొని రావడంతో దాన్ని చూడడాని స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ భారీ నౌక బంగ్లాదేశ్‌కు చెందిందని సమాచారం. గత రాత్రి గాలులు తాకిడి అధికంగా ఉండడంతో ఇది ఇలా అదుపు కోల్పోయి తీరానికి కొట్టుకొని వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 
అలల తాకిడికి ఔటర్ హార్బర్లో యాంకర్ తెగి ఒడ్డుకు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది తీరానికి సమీపంలో ఇసుకలో కూరుకుపోయింది. అందులో దాదాపు 15 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, పోర్టు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments