Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ తీరానికి కొట్టుకొని వచ్చిన భారీ నౌక, చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:49 IST)
విశాఖ తెన్నేటి పార్క్ వద్ద సముద్రపు ఒడ్డుకి ఓ భారీ నౌక కొట్టుకొని రావడంతో దాన్ని చూడడాని స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ భారీ నౌక బంగ్లాదేశ్‌కు చెందిందని సమాచారం. గత రాత్రి గాలులు తాకిడి అధికంగా ఉండడంతో ఇది ఇలా అదుపు కోల్పోయి తీరానికి కొట్టుకొని వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 
అలల తాకిడికి ఔటర్ హార్బర్లో యాంకర్ తెగి ఒడ్డుకు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది తీరానికి సమీపంలో ఇసుకలో కూరుకుపోయింది. అందులో దాదాపు 15 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, పోర్టు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments