Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో దారుణాతి దారుణ పరిస్థితులు.. భక్తుల అవస్థలు చూడతరమా? (Video)

ఠాగూర్
శుక్రవారం, 31 మే 2024 (09:30 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై దారుణాతి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 30 నుంచి 40 గంటల పాటు క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఇలాంటి వారికి కనీసం తాగేందుకు తాగు నీటిని సైతం తితిదే సిబ్బంది ఇవ్వడం లేదు. ఒక్కసారి తిరుమలకు వచ్చే భక్తులు మళ్లీ భవిష్యత్‌లో తిరుమలకు రాకూడదన్న సంకల్పంతోనే తితిదే అధికారుల ప్రవర్తన ఉంటుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో పరిస్థితులు మరింత దారుణంగా దిగజారిపోయాయని అన్నారు. క్రైస్తవులుగా ఉన్న ముఖ్యమంత్రి, తితిదే ఛైర్మన్, ఇతర అధికారులు శ్రీవారి భక్తుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వేచివున్నారు. దర్శనానికి కనీసం 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. దీంతో ఎస్ఎస్డీ టోకెన్లను కూడా తితిదే అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి భక్తుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments