Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలోని అలిపిరిలో భారీగా లిక్కర్ ధ్వంసం

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (22:56 IST)
తిరుపతిలోని  అలిపిరి వద్ద మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశారు ఎస్.ఇ.బి, టిటిడి విజిలెన్స్ సిబ్బంది. 1061 బాటిళ్ళు, 319 లీటర్ల మద్యంను ధ్వంసం చేశారు. జూలై 2019 నుంచి మార్చి 10 వరకు సప్తగిరి తనిఖీ కేంద్రంలో భక్తుల నుంచి మద్యం బాటిళ్ళ స్వాధీనం చేసుకున్నారు.

 
కొంతమంది మద్యం బాటిళ్లను తెలియకుండా తీసుకొస్తే, మరి కొంతమంది కావాలనే తిరుమలకు మద్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారు అలిపిరి లోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ సెక్యూరిటీ తనిఖీల్లో బయటపడతారు.

 
భక్తులు చెప్పే సమాధానం బట్టి టీటీడీ సెక్యూరిటీ కేసుల రాస్తుంటుంది. ఇష్టం వచ్చినట్లు సమాధానం చెబితే నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం.. తెలియకుండా పొరపాటున జరిగిందని చెబితే ఫైన్లు వేసి పంపేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఇదేవిధంగా మద్యం బాటిళ్లను టీటీడీ సెక్యూరిటీ ధ్వంసం చేస్తూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments