Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలోని అలిపిరిలో భారీగా లిక్కర్ ధ్వంసం

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (22:56 IST)
తిరుపతిలోని  అలిపిరి వద్ద మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశారు ఎస్.ఇ.బి, టిటిడి విజిలెన్స్ సిబ్బంది. 1061 బాటిళ్ళు, 319 లీటర్ల మద్యంను ధ్వంసం చేశారు. జూలై 2019 నుంచి మార్చి 10 వరకు సప్తగిరి తనిఖీ కేంద్రంలో భక్తుల నుంచి మద్యం బాటిళ్ళ స్వాధీనం చేసుకున్నారు.

 
కొంతమంది మద్యం బాటిళ్లను తెలియకుండా తీసుకొస్తే, మరి కొంతమంది కావాలనే తిరుమలకు మద్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారు అలిపిరి లోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ సెక్యూరిటీ తనిఖీల్లో బయటపడతారు.

 
భక్తులు చెప్పే సమాధానం బట్టి టీటీడీ సెక్యూరిటీ కేసుల రాస్తుంటుంది. ఇష్టం వచ్చినట్లు సమాధానం చెబితే నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం.. తెలియకుండా పొరపాటున జరిగిందని చెబితే ఫైన్లు వేసి పంపేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఇదేవిధంగా మద్యం బాటిళ్లను టీటీడీ సెక్యూరిటీ ధ్వంసం చేస్తూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments