Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ వరద

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (07:05 IST)
భారీ వరద వస్తుండంతో శ్రీశైలం క్రెస్ట్ గేట్లు మళ్లీ ఎత్తారు. సాయంత్రానికి నాగార్జున సాగర్, దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు తలుపులు తెరిచే అవకాశం ఉంది.

సాగర్ జలాశయంలో 7 టిఎంసీల ఖాళీ ఉండగా మళ్లీ పూర్తి స్థాయికి చేరింది. కృష్ణా నదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు వరదనీటితో ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుందని  హెచ్చరించడంతో ఇన్ ఫ్లో కంటే ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు. 
 
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ రిజర్వాయర్ కు 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా మిడ్ మానేరు డ్యాంకు వరద కాల్వ ద్వారా 12,857 క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ కు 6,000 విడుద చేస్తున్నారు.

సరస్వతి కెనాల్, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు పంపింగ్ చేస్తున్నారు. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజికి 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments