Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూర్తీభవించిన పెద్దరికం - నారాయణమూర్తి పాదాభివందనం... ఎవరికంటే..

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:16 IST)
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి పెద్దలు అంటే ఎనలేని గౌరవం ఉంది. ఇది పలుమార్లు నిరూపితమైంది కూడా. తాజాగా మరోమారు మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ అపురూపఘటం విజయనగరం జిల్లా రాజాంలౌని జీఎంఆర్ కళాశాలలో కనిపించింది.
 
ఆదివారం జీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వేదికపై ఉన్న జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మల్లారావు సోదరుడు గ్రంథి నీలాచలం వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని పాదాభివందనం చేశారు. 
 
ఈ వేడుకకు హాజరైన వందలాది మంది విద్యార్థులు, ప్రముఖులకు ఈ అపురూప ఘట్టం స్ఫూర్తినినింపింది. పెద్దలంటే ఆయనకున్న గౌరవం, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారని సభికులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments