Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు మందు ఇచ్చి లొంగదీసుకుని ఆపై ఫోటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (21:10 IST)
విశాఖలో మరో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకుని ఓ మృగాడు సాగించిన వికృతాలు వెలుగుచూశాయి. మత్తు మందు ఇచ్చి లైంగికంగా వేధించడమే కాకుండా... ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
బ్లాక్ మెయిలింగ్ భరించలేక లక్షల రూపాయలు బాధితురాలు అతడికి సమర్పించుకుంది. ఆ కామాంధుడి దుశ్చర్యకు అతడి తల్లిదండ్రులు కూడా అండగా నిలబడటం కలకలం రేపింది. బాధితురాలు స్పందనలో సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం