Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు మందు ఇచ్చి లొంగదీసుకుని ఆపై ఫోటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్

seduced
Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (21:10 IST)
విశాఖలో మరో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకుని ఓ మృగాడు సాగించిన వికృతాలు వెలుగుచూశాయి. మత్తు మందు ఇచ్చి లైంగికంగా వేధించడమే కాకుండా... ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
బ్లాక్ మెయిలింగ్ భరించలేక లక్షల రూపాయలు బాధితురాలు అతడికి సమర్పించుకుంది. ఆ కామాంధుడి దుశ్చర్యకు అతడి తల్లిదండ్రులు కూడా అండగా నిలబడటం కలకలం రేపింది. బాధితురాలు స్పందనలో సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం