Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్కపూట బడులు.. టెన్త్ విద్యార్థులకు అదనపు తరగతులు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (10:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ బడులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అదనపు తరగతులను నిర్వహించేలా విద్యార్థులు చర్యలు తీసుకున్నారు. 
 
అయితే, ఒక్కపూట బడికి వచ్చే విద్యార్థులకు స్కూల్ ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆదేశాలు జారీచేశారు. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి ఒంటిపూట బడులు ప్రారంభించింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోమవారం నుంచి ఒక్కబడులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments