Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్కపూట బడులు.. టెన్త్ విద్యార్థులకు అదనపు తరగతులు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (10:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ బడులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అదనపు తరగతులను నిర్వహించేలా విద్యార్థులు చర్యలు తీసుకున్నారు. 
 
అయితే, ఒక్కపూట బడికి వచ్చే విద్యార్థులకు స్కూల్ ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆదేశాలు జారీచేశారు. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి ఒంటిపూట బడులు ప్రారంభించింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోమవారం నుంచి ఒక్కబడులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments