Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్కపూట బడులు.. టెన్త్ విద్యార్థులకు అదనపు తరగతులు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (10:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ బడులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అదనపు తరగతులను నిర్వహించేలా విద్యార్థులు చర్యలు తీసుకున్నారు. 
 
అయితే, ఒక్కపూట బడికి వచ్చే విద్యార్థులకు స్కూల్ ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆదేశాలు జారీచేశారు. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి ఒంటిపూట బడులు ప్రారంభించింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోమవారం నుంచి ఒక్కబడులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments